Homeహైదరాబాద్latest Newsనీట మునిగిన షాజహాన్‌పూర్‌.. తొమ్మిది మంది మృతి

నీట మునిగిన షాజహాన్‌పూర్‌.. తొమ్మిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు షాజహాన్‌పూర్ నీట మునిగింది. నగరంలోని 20కి పైగా ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సమీప గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల మంది వరద బారిన పడ్డారు. బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు NDRF రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరద నీటిలో కొట్టుకుపోయి తొమ్మిది మంది మృతి చెందారు.

Recent

- Advertisment -spot_img