Homeహైదరాబాద్latest Newsప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..

ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు..

చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img