Homeహైదరాబాద్latest Newsవిధ్యుత్ శాఖ ప్రజావాణి కార్యక్రమము

విధ్యుత్ శాఖ ప్రజావాణి కార్యక్రమము

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి డివిజన్ తేది: 17.06.2024 సోమవారము రోజున ఉదయం 10:00 నుండి మద్యాన్నం 1:00 వరకు ధర్మపురి సబ్ డివిజన్ పరిది లో గల ధర్మపురి, నేరెళ్ళ, వెల్గటూర్, రాజారాంపల్లి, సెక్షన్ కార్యా లయాలలో మరియు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, ధర్మపురి సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమము నిర్వహించబడును. విద్యుత్ వినియోగదారులు వారి సమస్యలను విద్యుత్ ప్రజావాణి కార్యక్రమము ద్వారా పరిష్కరించుకోవలసినదిగా కోరుచున్నము. అని టీ. సింధుర్ శర్మ,అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్- ధర్మపురి తెలిపినారు

Recent

- Advertisment -spot_img