Homeఆంధ్రప్రదేశ్రెండు కిలోల పుల‌స చేప ఖ‌రీదు రూ.19 వేలు

రెండు కిలోల పుల‌స చేప ఖ‌రీదు రూ.19 వేలు


గోదావ‌రి వ‌ర‌ద ఉధ‌`తి త‌గ్గ‌డం యానాంలో పుల‌స చేప‌ల విక్ర‌యాలు జోరుగా కొన‌సాగుతున్నాయి. పార్వ‌తి అనే మ‌హిళ‌కు మంగ‌ళ‌వారం రెండు కిలోల చిక్క‌డంతో దానిని 19 వేల‌కు అమ్ముకుంది.

Recent

- Advertisment -spot_img