Reliance : రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం
Reliance : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఆలస్యంగా మీడియా దృష్టికి వచ్చింది.
రిలయన్స్ డిసెంబర్ 31 న ఓ సమావేశం నిర్వహించి, ఓవర్సీస్ బాండ్లపై కీలక నిర్ణయం తీసుకుంది.
500 కోట్ల డాలర్ల విలువ చేసే బాండ్లను జారీ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Food Delivery : ఒకటో తేదీన స్విగ్గీ, జొమాటోలకు ఆర్డర్ల వరద
Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్.. కొన్ని భారం.. మరికొన్ని
రెగ్యులేటరీ ఫైలింగ్లో రిలయన్స్ ఇందుకు సంబంధించిన వివరాలు పేర్కొంది.
భారత చట్టాలకు లోబడి యూఎస్ డాలర్ డినామినేషన్ కలిగి ఉండి ఫిక్స్డ్ రేట్ గల సీనియర్ అన్సెక్యూర్డ్ బాండ్లను జారీ చేయనున్నట్లు చెప్పింది.
అయితే, బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారం మాత్రం రిలయన్స్ ఇప్పటివరకు తెలపలేదు.
తమ బోర్డు తీసుకున్న నిర్ణయం.. ప్రస్తుత రుణాలను రీఫైనాన్స్ చేయడానికి ఉపయోగించాలని రిలయన్స్ భావిస్తున్నట్లు సమాచారం.
Mutual Funds : యాపిల్, టెస్లా లాంటి కంపెనీల షేర్లు కొంటారా
Airplane drops human waste : విమానంలో బాత్రూమ్ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా