Homeహైదరాబాద్latest Newsగ్రామ పెద్దల సమక్షంలో ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం

గ్రామ పెద్దల సమక్షంలో ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం

ఇదేనిజం, రాయికల్: రాయకల్ మండలం లోని మంగ్యనయక్తండా లో గత కొన్ని సంవత్సరాలనుండి మూతబడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గ్రామ పెద్దమనుషుల సమక్షంలో పునఃప్రారంభించడం జరిగింది. ఇందులో కొత్తగా పది మంది విద్యార్థులని చేర్పించడం జరిగింది. దీనికి గాను గ్రామ పెద్దలు కార్యక్రమలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో భాగంగా ఏ. ఏ. పి. సి చైర్మన్ అనుపురం సమతా మరియు ప్రధానోపాధ్యాలు సుధాకర్ గారు, గ్రామ సీక్రెటరీ రాఖేష్ గారు మాజీ సర్పంచ్ బంగారి మరియు ఎంపీటీసీ స్వప్న మరియు కాంగ్రెస్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి భూక్యా రవి నాయక్, అజ్మీరా భూమా నాయక్, గిరిజన శక్తి జిల్లా అధ్యక్షులు సంతోష్ నాయక్, బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా రాజు, మంగీలాల్,మాలవత్ గంగాధర్ ఉపసర్పంచ్,గుగ్లావత్ తిరుపతి నాయక్, లేవుద్య కేవుళ్య, భూక్యా అర్జున్, పాల్తయ్య బలరాం నాయక్, వంశీ, చరణ్ ఈ కార్యక్రమం ని విజయవంతం చేసారు.

Recent

- Advertisment -spot_img