HomeతెలంగాణTPCC Revanth Reddy : పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా

TPCC Revanth Reddy : పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా

TPCC Revanth Reddy : పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా

TPCC Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకు పీజేఆర్ వంటి నాయకుడు కావాలని అన్నారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.

KCR Survey On MLAs : ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ స‌ర్వే.. వారికి టెన్ష‌న్ టెన్ష‌న్‌..

Minister Niranjan reddy : రాష్ట్రాలపై కేంద్రం దాడి చేస్తోంది

ఈరోజు ఆయన హైదరాబాదులోని గోపానపల్లి వడ్డెర కాలనీలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాలు ఇచ్చేంత వరకు స్థానిక ఎమ్మెల్యే ఇంట్లో వీరందరికీ వంటా వార్పు చేస్తామని చెప్పారు.

మున్సిపల్ మంత్రి కేటీఆర్ వెంటనే ఇక్కడకు రావాలని… స్థానికంగా ఉన్న 250 కుటుంబాలు వెయ్యి మంది ప్రజల బాధ్యత కేటీఆర్ దేనని అన్నారు.

తక్షణమే ఇక్కడకు వచ్చి పట్టాలను అందజేయాలని డిమాండ్ చేశారు.

Ex JD Laxminarayana : రాజకీయ నేతల్లో 80 శాతం అవినీతిపరులే..

Annexation of Hyderabad : ఆపరేషన్ పోలో గురించి పూర్తిగా తెలుసా..

పీజేఆర్ ఉంటే ఇలా జరిగేదా? అని ప్రశ్నించారు.

ఈ ప్రాంతానికి పీజేఆర్ లాంటి నాయకుడు ఉండాలని చెప్పారు.

పీజేఆర్ లేని లోటు హైదరాబాదులో, తెలంగాణలో కనిపిస్తోందని అన్నారు.

Recent

- Advertisment -spot_img