Homeహైదరాబాద్latest Newsకాకతీయ తోరణం తీసేస్తున్నాం : రేవంత్

కాకతీయ తోరణం తీసేస్తున్నాం : రేవంత్

కాకతీయుల కళాతోరణం తెలంగాణ అధికారిక చిహ్నంలో కనుమరుగవనుంది. ఈ మేరకు సీఎం రేవంత్ అధికారికంగా నొక్కిచెప్పారు. సమ్మక్క – సారక్క, నాగోబా జాతర చరిత్రను తెలిపేలా చిహ్నం ఉంటుందన్నారు. పోరాటాలు, త్యాగాలకు స్పూర్తిగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ గేయం మొత్తం వ్యవహారాన్ని అందెశ్రీకే అప్పగించినట్లు చెప్పారు. దిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img