Homeహైదరాబాద్latest Newsజగిత్యాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నివాళులర్పించిన ఎమ్మెల్యే

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. నివాళులర్పించిన ఎమ్మెల్యే

ఇదేనిజం, జగిత్యాల: జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మ్యాన పద్మ శంకర్ కుమారుడు మ్యన సంతోష్ మంగళవారం రోజు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు.. సంతోష్ మృత దేహానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్ ,రమేష్, గణేష్ తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img