HomeతెలంగాణRytubandhu:తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Rytubandhu:తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Rytubandhu:తొలిరోజు రైతుబంధు రూ.642.52 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పదకొండవ విడత రైతుబంధు లో భాగంగా మొదటిరోజు 22 లక్షల 55,081 మంది రైతుల ఖాతాలలో జమ అవుతుందని తెలిపారు . ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన ప్రకారం రైతుబంధు నిధుల జమ ప్రారంభమయిందన్నారు . ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాలలో నిధులు జమచేయడం జరుగుతుందన్నారు . రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనల పాటించాలని అన్నారు

వివరాలు వెల్లడిస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి

Recent

- Advertisment -spot_img