HomeViralమాల్దీవ్స్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..

మాల్దీవ్స్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు..

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో పర్యటించిన మయిజ్జు ఈరోజు మేము చాలా చిన్నవాళ్లమే కానీ మమ్ముల్ని బెదిరించే హక్కు ఎవరికీ లేదు అని చైనాలో జరిగిన ఓ సమావేశంలో అన్నారు. ఇటీవల భారత్–మాల్దీవుల మధ్య జరిగిన వివాదం దృష్టిలో ఉంచుకొని.. కావాలనే భారత్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చైనా అండా చూసుకొని మయిజ్జు రెచ్చిపోతున్నాడని పలువురు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img