Homeజాతీయంవరుస రైలు ప్రమాదాలు.. కవచ్ ఏమైంది.. అసలు పని చేస్తుందా?

వరుస రైలు ప్రమాదాలు.. కవచ్ ఏమైంది.. అసలు పని చేస్తుందా?

దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. దీంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కవచ్ టెక్నాలజీ ఏమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నా.. ఇంతటి ప్రతిష్టాత్మక టెక్నాలజీ ఎందుకు పని చేయడం లేదని, అసలు కవచ్ కేవలం అపోహ మాత్రమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఇది పని చేస్తుందా? లేదా? ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img