Homeహైదరాబాద్latest Newsఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోలు మృతి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోలు మృతి 2 months ago May 23, 2024 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinEmailTelegramCopy URL ఛత్తీస్గఢ్ జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్ – బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉదయం 11 గంటల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఎదురుకాల్పుల్లో 100కు పైగా నక్సల్స్ మృతి చెందారు. TagsEncounterLatest encounter in Chattisgarhmavoistnaksals Recent రాయికల్ లో మహిళ మిస్సింగ్.. కేసు నమోదు July 26, 2024 చెరువుకు గండి కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు July 26, 2024 హామీలను గాలికొదిలేసి.. అస్మదీయులను మాత్రం అందలం ఎక్కిస్తుండుగా మన సీఎం July 26, 2024 మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ తగ్గించండిలా..! July 26, 2024 Load more - Advertisment -