Homeహైదరాబాద్latest Newsవివాహేతర సంబంధం.. భర్తను దారుణంగా చంపింది.!

వివాహేతర సంబంధం.. భర్తను దారుణంగా చంపింది.!

ఇదేనిజం, మల్కాజగిరి: కాప్రా మండలం జవహర్నగర్ పోలిస్ స్టేషను పరిధిలోని బాలాజీనగర్ లో 4రోజుల క్రితం జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ వాసి అయిన స్వామి, తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బాలాజీనగర్లో ఉంటున్నాడు. తన భార్యకు, ఎదురింట్లో ఉండే ప్రణయ్ కు కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వివాహేతర సంబందానికీ అడ్డు వస్తున్నాడని.. ప్రణయ్ తో కలిసి పథకం పన్నిన భార్య స్వామిని నిజామాబాద్ కు కారులో తీసుకెళ్లి చంపేశారు. అనంతరం జవహర్నగర్ లో డెడ్ బాడీనీ కాల్చి వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img