HomeSocial Mediaదళితబంధు లబ్ధిదారులకు షాక్.. వారి అకౌంట్స్..

దళితబంధు లబ్ధిదారులకు షాక్.. వారి అకౌంట్స్..

దళితబంధు లబ్దిదారులకు గట్టి షాక్ తగిలింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన దళితబంధు పథకం అమలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో అకౌంట్లలో ఉన్న రూ.436.27కోట్లను 33 జిల్లాల్లోని 11,108 మంది లబ్దిదారులకు డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా అయిపోయింది. అయితే రేవంత్ సర్కార్ ఈ దళితబంధు పథకంపై ఎలాంటి మార్గదర్శకాలు చేపట్టకపోవడంతో అమలుపై సందిగ్ధం నెలకొంది.

Recent

- Advertisment -spot_img