HomeతెలంగాణSingareni:సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

Singareni:సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

Singareni:రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ ..అయ్యాయి . రామగుండం మెడికల్ కాలేజిలో మొత్తం 150 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా, 23 సీట్లు ఆల్ ఇండియా కోటా కి వెళ్తాయి. మిగతా 127 ఎంబిబిఎస్ సీట్లలో 5% రిజర్వేషన్ ప్రకారం, అంటే 7 సీట్లు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది . నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో పరిగణలోకి తీసుకోనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి .సింగరేణి ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈమేరకు వారి పిల్లలకు ఎంబిబిఎస్ సీట్లలో సీఎం కేసీఆర్ రిజర్వేషన్ కల్పించారు

Recent

- Advertisment -spot_img