Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: ఇవాళ ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు

Stock market: ఇవాళ ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమాయానికి సెన్సెక్స్‌ 52.63 పాయింట్ల నష్టంతో 73,953.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.05 పాయింట్లు లాభపడి 22,529.05 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్‌, JSW స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, NTPC షేర్లు లాభపడ్డాయి. నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, ICICI బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు నష్టపోయాయి.

Recent

- Advertisment -spot_img