Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market: 201 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock market) ఇవాళ కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్ ప్రారంభమయ్యే సమయంలో సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 74,301 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,655 దగ్గర కొనసాగుతోంది. SBI, ICICI, AXIS, KOTAK మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్‌గ్రిడ్, టైటన్, సన్‌ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img