Homeహైదరాబాద్latest NewsStock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. మెరిసిన ఆ రంగాల షేర్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్‌ 222 పాయింట్లు లాభపడి 82,262 వద్ద.. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 24,489 వద్ద ట్రేడవుతున్నాయి. టీసీఎస్‌, టాటాస్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌‌టెక్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభాల్లో.. టెక్‌ మహీంద్రా, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటామోటార్స్‌, టైటన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img