Homeఫ్లాష్ ఫ్లాష్Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. కారణమదేనా..?

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. కారణమదేనా..?

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 75,636.5 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకగా..నిఫ్టీ తొలిసారి 23 వేల మార్కును అందుకుంది. ఆపై సూచీలు దిగువకు చేరాయి. ఇంట్రాడేలో 75,244.22 – 75,636.50 మధ్య కదలాడిన సూచీ.. చివరికి 7.65 పాయింట్ల నష్టంతో 75,410.39 పాయింట్ల వద్ద ముగిసింది. నిప్టీ 10.55పాయింట్లు కోల్పోయి 22,957.10 వద్ద స్థిరపడింది.

Recent

- Advertisment -spot_img