Homeహైదరాబాద్latest Newsసీఎంపై రాళ్ల దాడి.. నిందితులను పట్టిస్తే రివార్డు

సీఎంపై రాళ్ల దాడి.. నిందితులను పట్టిస్తే రివార్డు

సీఎం జగన్‌పై రాళ్లదాడి చేసిన నిందితులపై పోలీస్ శాఖ రివార్డు ప్రకటించింది. విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్‌లో జగన్‌పై దాడి చేసిన నిందితుల వివరాలు తెలిపితే.. రూ.2 లక్షల నగదును బహుమతిగా ఇస్తామని వెల్లడించింది. నిందితుల సమాచారాన్ని డీసీపీ శ్రీనివాసరావు (ఫోన్ నెం.9490619342), ఏడీసీపీ శ్రీహరిబాబు (ఫోన్ నెం.9440627089)కు తెలపాలని సూచించారు. లేదంటే విజయవాడ కృష్ణలంకలోని టాస్క్‌ఫోర్స్ కమిషనర్ కార్యాలయంలో తెలపాలని కోరారు.

Recent

- Advertisment -spot_img