Homeజిల్లా వార్తలుఎస్టీపీ ప్లాంట్ అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మర్రి

ఎస్టీపీ ప్లాంట్ అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే మర్రి

ఇదేనిజం, మల్కాజిగిరి: సఫిల్గూడలోని ఎస్టీపీ ప్లాంట్ అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్లాంట్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. మల్కాజగిరి పరిధిలో ఎక్కువ మోతాదులో మురుగునీరు మంచినీటి చెరువులకు పోకుండా ఉండేందుకు ఈ ఎస్టీపీ పనులను సత్వరమే నిర్దిష్ట ప్రణాళికలను సిద్ధం చేసి పనులను పూర్తి చేసి మురుగునీటిని శుభ్రం చేయాలని అధికారులను ఎమ్మెల్యే అదేశించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img