Homeహైదరాబాద్latest Newsవిశాఖ సముద్ర తీరంలో వింత జీవులు.. వీటిని తాకితే ప్రమాదమే..!

విశాఖ సముద్ర తీరంలో వింత జీవులు.. వీటిని తాకితే ప్రమాదమే..!

సముద్రంలో ఉండే వింత జీవులు కొన్ని సమయాల్లో తీరంలోకి వచ్చి ఆశ్చర్య పరుస్తుంటాయి. తాజాగా విశాఖ తీరంలో ‘ది బ్లూ బటన్, ది బ్లూ సీ డ్రాగన్’ అనే రెండు వింత జీవులు కనిపించాయి. ఆ జీవులు చూడటానికి అందంగా ఉన్నా.. వాటిని తాకవద్దని నిపుణులు అంటున్నారు. ది బ్లూ సీ డ్రాగన్‌ కుడితే తీవ్రమైన నొప్పి ఉంటుంది. ది బ్లూ సీ బటన్ అనేది జీవి కాదు. హైడ్రోయిడ్స్ అని పిలువబడే అనేక చిన్న జీవుల కాలనీ. వాటిని తాకితే వికారం, వాంతులు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయట.

Recent

- Advertisment -spot_img