Homeహైదరాబాద్latest Newsఅన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇచ్చే వరకు పోరాటం ఆగదు: ధర్మపురి బీఆర్ఎస్ నాయకులు

అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇచ్చే వరకు పోరాటం ఆగదు: ధర్మపురి బీఆర్ఎస్ నాయకులు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇష్టం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకు ఇష్టం అనడం ఇది చాలా మోసపూరితమైన విషయం ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9 రోజున అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని అమలు చేసే వరకు ప్రజల పక్షాన ఉండి పోరాడుతామని చెప్పి బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయ్యో రాజేష్ ,పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుల రాజేష్, బాలరాజు, కడారి రాజేష్, కాసెట్టి విజయ్ ,మామిడి శ్రీను ,కళ్లెం రాజిరెడ్డి నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img