న్యూదిల్లీ: రాయితీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.
ఒక్కో గ్యాస్ సిలిండర్పై రూ.50 పెరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.
దేశ రాజధాని దిల్లీలో రాయితీ సిలిండర్ ధర ₹594 నుంచి ₹644 వరకు పెరిగింది.
పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి.