Homeఫ్లాష్ ఫ్లాష్రూ.50 పెరిగిన రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధర

రూ.50 పెరిగిన రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధర

న్యూదిల్లీ: రాయితీ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగింది.

ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెరిగినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.

దేశ రాజధాని దిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర ₹594 నుంచి ₹644 వరకు పెరిగింది.

పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తున్నట్లు చమురు సంస్థలు పేర్కొన్నాయి.

Recent

- Advertisment -spot_img