2024లో ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తుంది. టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించేందుకు రేపటితో గడువు ముగియడంతో బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. రిషబ్ పంత్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, శుభమ్ గిల్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. కానీ కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు.
టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్దీప్ సింగ్, బుమ్రా, సిరాజ్.
ట్రావెలింగ్ రిజర్వ్ : శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ఖాన్