Homeఫ్లాష్ ఫ్లాష్T20 World Cup: ఆ స్టేడియం లో ఆడే టప్పుడు జాగ్రత్త.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన...

T20 World Cup: ఆ స్టేడియం లో ఆడే టప్పుడు జాగ్రత్త.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కోచ్ రాహుల్..

T20 ప్రపంచకప్ లో భారత్ లీగ్ స్టేజ్ లో మూడు మ్యాచ్ లను న్యూయార్క్ లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో.. మరో మ్యాచ్ ను ఫ్లోరిడా మైదానంలో ఆడనుంది. అయితే, ఇక్కడ ఆడేటప్పుడు ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ హెచ్చరించాడు. “మైదానం చాలా సాఫ్ట్ గా ఉంది. ఫీల్డింగ్ చేసేటప్పుడు ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కండరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది”అని ద్రవిడ్ తెలిపాడు.

Recent

- Advertisment -spot_img