HomeరాజకీయాలుTelangana Elections : 40 మంది టాప్​ లీడర్లతో BJP ప్రచారం

Telangana Elections : 40 మంది టాప్​ లీడర్లతో BJP ప్రచారం

– మోడీ సహా మరో 40 మంది పర్యటనలు
– లీడర్ల పేర్లను వెల్లడించిన బీజేపీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు దాదాపు 40 మంది టాప్​ లీడర్స్​ రానున్నారు. ఈ మేరకు బీజేపీ ఆ లీడర్ల లిస్ట్​ను ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ఈ ప్రచారానికి రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప తదితరులు ఈ లిస్ట్​ లో ఉన్నారు. ఇక కె.లక్ష్మణ్‌, యోగి ఆదిత్యనాథ్‌, పీయూష్ గోయల్‌, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, పురుషోత్తం రూపాలా, అర్జున్‌ ముండా, భూపేంద్రయాదవ్‌, కిషన్‌రెడ్డి, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, ఎల్‌.మురుగన్‌, ప్రకాశ్‌ జావడేకర్‌, తరుణ్‌ ఛుగ్‌, సునీల్ బన్సల్‌, బండి సంజయ్‌, అరవింద్‌ మేనన్‌, డీకే అరుణచ పి.మురళీధర్‌రావు, దగ్గుబాటి పురందేశ్వరి, రవికిషన్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావవు ఈటల రాజేందర్‌, ధర్మపురి అర్వింద్‌, సోయం బాపూరావు, రాజాసింగ్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌, టీ కృష్ణ ప్రసాద్‌ తదితరులు ప్రచారం చేయబోతున్నారు

Recent

- Advertisment -spot_img