Homeహైదరాబాద్latest Newsట్యాంక్​ బండ్​పై శ్రీపాదరావు విగ్రహ ఏర్పాటు నిర్ణయం హర్షనీయం

ట్యాంక్​ బండ్​పై శ్రీపాదరావు విగ్రహ ఏర్పాటు నిర్ణయం హర్షనీయం

ఇదే నిజం, రామగిరి: హైదరాబాద్​లోని ట్యాంక్​ బండ్ పై దివంగత నేత, మాజీ స్పీకర్​ శ్రీపాద రావు విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రామగిరి మండల కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ముస్త్యాల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీపాదరావు విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీపీఐ నాయకులు చాడ వెంకటరెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. శ్రీపాదరావు జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వానికి విన్నవించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img