Homeహైదరాబాద్latest Newsబాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

ఇదేనిజం, ధర్మపురి/ ధర్మారం: ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరేష్ కుటుంబాన్ని శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ గోపాల్ రెడ్డి,లు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img