Homeహైదరాబాద్latest News"BRS నాయకులు చెప్తేనే ట్యాపింగ్ చేశాం" : Ex - DCP Radha Kishan Rao

“BRS నాయకులు చెప్తేనే ట్యాపింగ్ చేశాం” : Ex – DCP Radha Kishan Rao

Phone Tapping Case Updates

Idenijam, Webdesk : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో A4 నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్‌ఎస్ నాయకుల సూచన మేరకే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్న రాధాకిషన్ రావు. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డికె చెందిన రూ 3.5 కోట్లు సీజ్ చేసినట్లు వెల్లడి. దుబ్బాక ఉపఎన్నికల్లో రఘునందన్‌ రావు కు చెందిన రూ. కోటి సీజ్. మాజీ ISB CHIEF ప్రభాకర్ రావు సూచనల మేరకే భవ్య సిమెంట్ యజమాని ఆనంద్‌ రావు నుంచి రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు వెల్లడి.

Recent

- Advertisment -spot_img