Homeహైదరాబాద్latest Newsవామ్మో.. ఇలా ఉన్నవేంటి.. ఫోన్ లాక్కున్నాడని భర్తకు కరెంట్ షాక్ పెట్టిన భార్య

వామ్మో.. ఇలా ఉన్నవేంటి.. ఫోన్ లాక్కున్నాడని భర్తకు కరెంట్ షాక్ పెట్టిన భార్య

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణం జరిగింది. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడుతోందని ప్రదీప్ సింగ్ అనే వ్యక్తి తన భార్య ఫోన్‌ను లాక్కున్నాడు. దీంతో ఆమె ప్రదీప్‌కు మత్తుమందు ఇచ్చి, మంచానికి కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చింది. దానిని అడ్డుకోబోయిన కొడుకు పైనా దాడికి పాల్పడింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రదీప్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img