Homeహైదరాబాద్latest Newsప్రియుడి మోజులో పడి.. భర్తను చంపిన భార్య..!

ప్రియుడి మోజులో పడి.. భర్తను చంపిన భార్య..!

తెలంగాణలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలో దారుణం జరిగింది. శ్రీలక్ష్మి అనే మహిళా తన భర్త విజయ్‌కుమార్‌ను ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బంధువులను నమ్మించింది. శ్రీలక్ష్మి తీరుపై అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. శ్రీలక్ష్మితో పాటు హత్యకు సహకరించిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Recent

- Advertisment -spot_img