Homeహైదరాబాద్latest Newsదళితబంధు ఇవ్వాలని ట్యాంక్ ఎక్కారు..

దళితబంధు ఇవ్వాలని ట్యాంక్ ఎక్కారు..

ములుగు జిల్లాలో దళితబంధు పథకాన్ని కొనసాగిస్తూ నిధులను విడుదల చేయాలని లబ్దిదారులు కోరుతున్నారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ములుగు జిల్లా కలెక్టరేట్ లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి కొందరు లబ్దిదారులు ఆందోళన చేపట్టారు.

ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

వెంటనే మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ రావాలని వారు డిమాండ్ చేశారు. దళితులు ఆర్థికంగా ఎదిగే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలనుకోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. దీంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ALSO READ: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

Recent

- Advertisment -spot_img