Homeహైదరాబాద్latest Newsదొంగల బీభత్సం.. ఒకే రోజు ఎనిమిది ఇళ్లలో చోరీ..!

దొంగల బీభత్సం.. ఒకే రోజు ఎనిమిది ఇళ్లలో చోరీ..!

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం దొంగలు బీభత్సం సృష్టించారు. అక్కడి ఎర్రారం గ్రామంలో ఒకే రోజు ఎనిమిది ఇళ్లలో దొంగతనం చేశారు. బోయిని పెంటయ్య ఇంట్లో 7 తులాల బంగారం, వడ్ల అంజయ్య ఇంట్లో 3 తులాల బంగారం, చాకలి పోచమ్మ ఇంట్లో 20 తులాల వెండి, శివచందర్ రెడ్డి ఇంట్లో రూ.20 వేలు దోచుకున్నారని తెలుస్తుంది. మిగిలిన ఇళ్లలో చోరీ వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img