Homeహైదరాబాద్latest Newsటీడీపీలోకి వైసీపీ ఎంపీలు.. అంబటి రియాక్షన్ ఇదే..!

టీడీపీలోకి వైసీపీ ఎంపీలు.. అంబటి రియాక్షన్ ఇదే..!

వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్రావు నేడు రాజ్యసభ ఛైర్మన్ను కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నారు. అనంతరం వీరు టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. “అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదు.. ఇది చారిత్రిక సత్యం” అని ట్వీట్లో పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img