Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి వచ్చేసిన “టిల్లు స్క్వేర్”..

ఓటీటీలోకి వచ్చేసిన “టిల్లు స్క్వేర్”..

దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కించిన చిత్రం “టిల్లు స్క్వేర్”. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు కు సీక్వెల్‏గా వచ్చిన “టిల్లు స్క్వేర్” అడియన్స్‏ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందులో ఈ క్రేజీ రైడ్ చిత్రం పాన్ ఇండియా భాషల్లో అందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది.

Recent

- Advertisment -spot_img