Homeహైదరాబాద్latest Newsవిషాదం.. ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్య..!

విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్య..!

ఇదే నిజం: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది.. సిరిసిల్ల మున్సిపల్ పరిధి లోని రాజీవ్ నగర్ కు చెందిన కుడిక్యాల నాగరాజు ( 42) అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకుందామంటే పనులు లేకపోవడంతో.. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువై యాసిడ్ తాగి సూసైడ్ చేసుకున్నట్లు మృతుడి బంధువులు వెల్లడించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు. నాగరాజుకి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img