Homeజిల్లా వార్తలుభారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి చిత్రా పటానికి నివాళి

భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి చిత్రా పటానికి నివాళి

జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

ఇదే నిజం చింతల మనేపల్లి : కాగజ్ నగర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భరతమాత ముద్దుబిడ్డ, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కొమరం భీం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వారికి శతకోటి వందనాలు అర్పిస్తూ.


సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం జిల్లా ఉపాధ్యక్షులు ఈర్లా విశ్వేశ్వర్ రావు జిల్లా ఉపాధ్యక్షులు చన్కపూరి గణపతి జిల్లా కోశాధికారి అరుణ్ లోయ మహిళా మొర్చ అధ్యక్షురాలు వలపదసు శ్రీదేవీ మహిళా మొర్చ ప్రధాన కార్యదర్శి పరేపల్లీ రాణి sc మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోగరి పోచం బిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వలపడాసు రమేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి చేరేలా శ్రీనివాస్ ఎస్ సి మోర్చా పట్టణ అధ్యక్షులు చ్చిప్పకుర్తి శ్రీనివాస్ దెబ్బట్టి శ్రీనివాస్ రవికాంత్ కొండు తిరుపతి అనిల్ మురళి ఉల్లేంగుల రావి నికొడే అర్జున్ మదు సుదర్శన్ మురళి పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img