Homeహైదరాబాద్latest News35 కేసుల్లో ట్రంప్‌ను దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు

35 కేసుల్లో ట్రంప్‌ను దోషిగా తేల్చిన న్యూయార్క్ కోర్టు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టులో చుక్కెదురైంది. హష్ మనీ ఆయిల్ సహా మరో 34 కేసుల్లో దోషిగా పేర్కొంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. కోర్టు ఆయనను దోషిగా తేల్చినా శిక్ష ఇంకా ఖరారు చేయలేదు. భారీ మొత్తంలో జరిమానా లేదా నాలుగేళ్ల వరకూ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జులై 11న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. కాగా తాను అమాయకుడిని, ఏ తప్పూ చేయలేదని తీర్పు అనంతరం ట్రంప్ చెప్పడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img