HomeSocial Mediaవరంగల్: మృత్యువులోనూ వీడని స్నేహబంధం

వరంగల్: మృత్యువులోనూ వీడని స్నేహబంధం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. పెయింటింగ్ పని ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో మృతిచెందిన ఎల్తూరి పవన్, పోతుగంటి వంశీలు ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఎప్పుడు కలిసుండే వీరు మృత్యువులోనూ స్నేహబంధాన్ని వీడలేదు. వీరి గ్రామం శాయంపేట మండలం పత్తిపాక గ్రామం. వీరి మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img