Homeహైదరాబాద్latest NewsBREAKING : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి

BREAKING : కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి

కృష్ణా జిల్లాలో విషాదం జరిగింది. కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. మొగల్రాజపురం పటమటవారి వీధిలో సంఘటన జరిగింది. స్థానికంగా ఏర్పాట్లు చేసి చికిత్స అందిస్తున్నారు. వారం వ్యవధిలో 26 మంది కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరు తాగి విరేచనాలు అవుతున్నాయంటోన్న స్థానికులు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img