Homeహైదరాబాద్latest Newsకేంద్రమంత్రి బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

కేంద్రమంత్రి బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

ఇదే నిజం, బుగ్గారం: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బీజేపీ మండల అధ్యక్షులు మేడవేణి శ్రీధర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను ఆయనసొంత నివాసము కరీంనగరు లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాగప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కన్వీనర్ మంచె రాజేష్ శాలువా కప్పి సత్కరించి బుగ్గారం మండల సమస్యల పై మాట్లాడారు, సాధ్యమైనంత వరకు ప్రజల పక్షాన ఉంటూ మండల ప్రజలకు అందుబాటులో ఉండి సరి అయిన సేవలు అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిల్లి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి దొనకంటి అనిల్, గుంటి ఐలెన్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img