Homeతెలంగాణఅరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. ఎంటో తెల్సా..?

అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. ఎంటో తెల్సా..?

దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఆడేందుకు సిద్ధమయ్యాడు. అఫ్గానిస్థాన్ పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోహ్లీ 35 రన్స్ చేస్తే అరుదైన ఘనత సాధించనున్నాడు. టీ20ల్లో 12,000 మార్కును అందుకోనున్నాడు. దీంతో ఈ మార్కును అందకున్న తొలి భారత్ ఆటగాడికి కోహ్లీ రికార్డ్ నెలకొల్పుతాడు.

పొట్టి క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ క్రిస్ గేల్(14562) పేరిట ఉండగా.. తర్వాత షోయబ్ మాలిక్(12,993), విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్(12,430) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img