Homeహైదరాబాద్latest Newsతెలుగు రాష్ట్రాల్లో ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతం ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు ఏపీలో 23.10 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 24.31 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. 2019లో ఇదే సమయానికి APలో 23.22 శాతం ఓటింగ్ నమోదవడం గమనార్హం. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్ సభ, ఒక ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img