ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని హుండీ లెక్కింపు ఈ నెల 12 (బుధవారం) రోజున ఉదయం 9 గంటల నుండి ఒక్కొక్కటిగా విప్పి లెక్కించడం జరుగును అని ఆలయ అధికారులు తెలిపారు.
ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని హుండీ లెక్కింపు ఈ నెల 12 (బుధవారం) రోజున ఉదయం 9 గంటల నుండి ఒక్కొక్కటిగా విప్పి లెక్కించడం జరుగును అని ఆలయ అధికారులు తెలిపారు.