HomeSocial Mediaజగన్ పై రాయి దాడి డ్రామాకు ఏ దళితుడిని బలిచేస్తారో: నక్కా ఆనందబాబు

జగన్ పై రాయి దాడి డ్రామాకు ఏ దళితుడిని బలిచేస్తారో: నక్కా ఆనందబాబు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పై జరిగిన రాయి దాడి విషయంలో గుంటూరులో టీడీపీ సీనియర్ నేత మాజీమంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ జగన్ మరో కోడికత్తి డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు ఆడిన కోడికత్తి నాటకానికి అమాయక దళిత యువకుడు ఐదేళ్ళు జైలులో ఉన్నాడని, ఇప్పుడు ఈ రాయి డ్రామాకు ఏ దళితుడిని బలిచేస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ఐప్యాక్ ఆధ్వర్యంలో పథకం ప్రకారం జరిగిందేనని ఆయన పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img