Homeజిల్లా వార్తలుఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

ఇదే నిజం, బెల్లంపల్లి: బెల్లంపల్లి 33వ వార్డులో మూడో రోజు ప్రజాపాలన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డులో ఏర్పాటు చేసిన గ్రామసభ ప్రత్యేక కార్యక్రమంలో కౌన్సిలర్ ఉమాదేవి అభయహస్తం కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. ప్రజల నుంచి దరఖాస్తులను ఆమె స్వీకరించారు. ఆర్డీఓ తెలిపిన వివరాల ప్రకారం.. అకౌంట్ కు వివరాలకు సంబంధించి ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి దరఖాస్తుదారుని ఇంటికి వచ్చినప్పుడు బ్యాంక్ అకౌంటు ఇందులో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు వివరించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ అంగన్వాడీ టీచర్ పద్మావతి, ప్రభుత్వ అధికారులు బృందం, వివిధ పార్టీల నాయకులు, పోలు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img