ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో కరోనాతో ఒకరు మృతిచెందారు. యూకే దేశానికి చెందిన భాస్కర్ జోషి(79) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారు. కరోనా లక్షణాలతో జిల్లాలోని ఓ పైవేట్ ఆస్పత్రిలో చేరాడు. బాబా సమాధిని దర్శించుకునేందుకు భాస్కర్ జోషి భారత్ కు వచ్చాడు