Homeహైదరాబాద్latest Newsటెలికాం కంపెనీలకు రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయం..!

టెలికాం కంపెనీలకు రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయం..!

దేశీయంలో టెలికాం సంస్థల వార్షిక ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ.5 లక్షల కోట్లకు చేరుతుందని భారత టెలికాం విభాగం (డాట్) తెలిపింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న సులభతర వాణిజ్య చర్యల వల్ల ఇది సాధ్యమవుతుందని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీశ్ సిన్హా అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో టెలికాం కంపెనీల వార్షికాదాయాలు రూ.5 లక్షల కోట్లకు చేరవచ్చన్నారు.

Recent

- Advertisment -spot_img